నీటిని శూన్యంలో ఉంచినట్లైతే గది ఉష్ణోగ్రతలో నీరు మరుగుతుంది. మరగడంతో పాటు చల్లబడుతుంది.ఎందుకు?
ద్రవ పదార్థ పీడనం తగ్గినప్పుడు ,మరిగే ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది.సాధారణ పీడనంలో నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడుల దగ్గర మరుగుతుంది.ఐతే శూన్యంలో ఉంచినప్పుడు ,గది ఉష్ణోగ్రత దగ్గరే మరుగుతుంది.మరగడంతో పాటు చల్లబడుతుంది
No comments:
Post a Comment