Tuesday, 28 December 2021
Thursday, 10 December 2020
SIRITHUS NAKSHATHRAM / సిరి తుస్ నక్షత్రం
సిరితు నక్షత్రం
ఆకాశంలో కనిపించే నక్షత్రాలలో సిరి తుస్ నక్షత్రం ఎక్కువ ప్రకాశవంతమైనది. ఇది
సూర్యుని కంటే 6 లక్షల రెట్లు దూరంలో ఉంది. సూర్యుని కంటే అధికంగా ప్రకాశంతమైన
ఈ నక్షత్రం సూర్యుడున్నంత దూరంలోనే ఉంటే సూర్యుడుకంటే 30 రెట్లు ఎక్కువ
ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
MEDADU YELA PANI CHESTHUNDI? / మెదడు ఎలా పనిచేస్తుంది?
మెదడు ఎలా పనిచేస్తుంది?
ఎవరైనా సూదితో గుచ్చితే వెంటనే కేక వేస్తాము. గుచ్చడం, నీవు 'ఆహా' అని అనడం
మద్య వ్యధిలో 'స్పర్శ' జ్ఞానం అనుభాన్ని మెదడుకి ప్రవహింపజేస్తుంది. ఇది అకస్మాత్తుగా
సంభందించిన బాధ అని నిర్ణయిస్తుంది. వెంటనే ఊపిరి కండరాలకు మాట్లాడే శక్తి గలవా
ఇంద్రియానికి వార్తలు పంపుతుంది. నీవు 'ఆహా' అని కేక వేస్తావు.
SURYUNI VEDIMI YENTHA? / సూర్యుని వేడిమి ఎంత?
సూర్యుని వేడిమి ఎంత?
సూర్యగోళం ఉపరితలం ఉష్ణోగ్రత 11000 డిగ్రీల పారన్ హీట్. భూగోళం
వాతావరణంలో ప్రాణవాయువు, నత్రజని, నీటి ఆవిరి ప్రసరిస్తూ ఉన్నట్లే సూర్య గోళం
వాతావరణంలో ఇనుము, సీసం, తగరం, రాగి, వెండి, తుత్తునాగం వంటి గట్టి లోహాలు
అన్నీ ద్రవరూపంలో కరిగి ఉడికి, ఆవిరిగా, వాయువులుగా ప్రసరిస్తాయి. ఇతర
యండే పదార్థాల వలెనే సూర్యుని పైతలం కంటే లోపల అధిక ఉష్ణంగా ఉంటుంది. సూర్యుని
కేంద్ర ఉష్ణోగ్రత సుమారు 800 లక్షల డిగ్రీల ఫారన్ హీటు. బాగా చల్లని పైతలం వేరు
చేయగలిగితే సూర్యుని గర్భ గోళంలో వేడి భూమిని, భూమి మీద స్థావరాలను ఒక
క్షణంలో బూడిద చేయగలదు.
ASHOKA DHARMA CHAKRA / అశోకుని ధర్మ చక్రం
ధర్మానికి చిహ్నం
ప్రాచీన
కాలంలో ఇండియాకు రాజులు (సింహాసనం) సింహాలు చెక్కి ఉన్న బంగారు
పీఠం మీద కూర్చుని ధర్మ నిర్ణయం చేసేవారు. అశోకుని ధర్మ చక్రంతో కూడిన స్తంభం
అగ్రభాగాన నాలుగు సింహాలు చెక్కబడి ఉండటంలో ఉన్న రహస్యం ఇదే దర్మానికి చిహ్నంలో
సింహం. సారనాథ్ లోని అశోక స్తంభం మీద ఆ భాగాన్నే భారత ప్రభుత్వం తన అధికారలాంఛనంగా గ్రహించింది.
వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
ధర్మానికి చిహ్నం ప్రాచీన కాలంలో ఇండియాకు రాజులు (సింహాసనం) సింహాలు చెక్కి ఉన్న బంగారు పీఠం మీద కూర్చుని ధర్మ నిర్ణయం చేసేవారు. అశోకుని ధర్మ...
-
కంపించే వస్తువుల వల్ల ధ్వని పుడుతుంది.ఐతే కంపించే అన్ని వస్తువుల ధ్వని మనం వినలేము.మనం వినగలిగే వాటిని శ్రావ్య ధ్వనులంటారు.శబ్దం యాంత్రిక తర...